భోళాశంకరుడు కొలువుదీరిన కాశీలో ఓ పురాతన శివలింగం బయటపడింది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకొని.. జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ ఉంది. అయితే.. ఇందులోనే మసీదు కూడా ఉండడం గమనార్హం. జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. దీంతో కొందరు మహిళలు ఇక్కడ రోజువారీ ప్రార్థనలకు అనుమతించాలని, హిందూ దేవతల ఆనవాళ్లను తేల్చాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీంతో.. కోర్టు విచారణ చేపట్టి కమిషనర్, న్యాయవాదుల బృందం ఏర్పాటు చేసి…