Archana Ananth: ప్రస్తుతం సీరియల్ నటీమణులు కూడా హీరోయిన్లలా ఫేమస్ అయిపోతున్నారు. ఒక సీరియల్ కొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అందులో నటించిన వారి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన పాపాలు పోతాయి. మన జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయంటారు.కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి…
కార్తీకదీపం సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కార్తీక దీపం సీరియల్తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం…