బ్యాంకు ఉద్యోగులు కస్టమర్ల పట్ల అమర్యాదగా వ్యవహరించడం, ఆగ్రహం ప్రదర్శించడం చాలా సందర్భాల్లో చోటుచేసుకుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు ఉద్యోగులపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ బ్యాంక్ ఉద్యోగిని మహిళ కస్టమర్ పై ఆగ్రహంతో ఊగిపోయింది. అంతేకాదు నేను ఠాకూర్ ని అంటూ నాతో గొడవపడొద్దు.. అంటూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. Also Read:Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం..…