Snakes : ఉత్తరప్రదేశ్లోని ఇటావా చంబల్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కొండచిలువలు కనిపించడంతో కలకలం రేగింది. కొండచిలువలు ఉండడంతో ఆ ప్రాంత గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
Viral Viedo: జూలో వన్యప్రాణులు, క్రూర మృగాలను చూసి పర్యటకులు ఆనందిస్తుంటారు. కానీ, అవే నేరుగా ఎదురుపడితే.. భయంతో వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. వన్యప్రాణులను చూసేందుకు నేరుగా జంగిల్కే వెళుతున్నారు. దగ్గరి నుంచి సింహం, పులి వంటి క్రూర మృగాలను చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలో జంగిల్ సఫారికి వెళ్లిన కొందరికి ఊహించని సంఘటన ఎదురైంది. Also Read: Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో…