కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసింది.. తాజాగా ప్రముఖ సంస్థ బెల్ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.. ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 205 పోస్టుల ను…