గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదజేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2016లోప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చింది. గుంటూరు, విజయవాడ…