ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి.. తన పేరును ఆనర్స్ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో బుమ్రా మాట్లాడుతూ నవ్వులు పోయించాడు. బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఫోన్ మోగింది. వేంటనే స్పందించిన బుమ్రా.. ‘ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్…
ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. లార్డ్స్లో ఫైవ్ వికెట్ హాల్ (5/74) ప్రదర్శన చేశాడు. హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)లను బుమ్రా అవుట్ చేశాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మొదటిసారి ఫైవ్ వికెట్ హాల్ తీసినా.. పెద్దగా సంబరాలు చేసుకోలేదు. లార్డ్స్ మైదానంలో అరుదైన ఘటన నెలకొల్పినా.. సెలెబ్రేషన్స్ ఎందుకు…