ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. తన సోదరుడు అర్జున్ కపూర్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్కు గురవుతున్న నేపథ్యంలో, జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Also Read : NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో…