ఓ పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగి తన జాబ్ కోల్పోయాడు. స్వయంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలో తనికీలు చేయగా.. కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాజ్గంజ్ జిల్లా జగదౌర్ ప్�