ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేటుకే భూములు అందించే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్ (ఎంఐజీ -మిడిల్ ఇంకమ్ గ్రూప్ లేఅవుట్లు) ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాలకు…