ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి 20 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటలీ ప్రధాని మెలోని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సహా తదితరులంతా పాల్గొన్నారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సోమవారం అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు.