ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు 14వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఢిల్లీ అభిమానుల కోలాహలం మధ్య ఈ పోరు సాగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉండటంతో.. ఛేజింగ్లో మంచు ప్రభావం కలిసి వస్తుందని గిల్ ఈ నిర్ణయం…