ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G స్మార్ట్ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది సామ్ సంగ్ A-సిరీస్ లైనప్లో తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్. సామ్ సంగ్ తాజా Galaxy A17 5G స్మార్ట్ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. కంపెనీ ఈ ఫోన్ను 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో మార్కెట్లో విడుదల చేసింది. Also Read:Power Star…
itel A90: స్మార్ట్ఫోన్ బ్రాండ్ itel తన బడ్జెట్ A సిరీస్ను మరింత విస్తరించింది. తాజాగా itel A90 పేరుతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన itel A80 కు అప్డేటెడ్ గా వచ్చింది. ధరను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లో ఉపయోగకరమైన స్పెసిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Also Read: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80…