ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట అయోధ్య రామ మందిరం.. జనవరి 22న జరిగే రామాలయ ప్రతిష్ఠాపన ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అసాధారణమైనది.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతోంది.. ఈ ప్రతిష్ఠాపన సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందిస్తున్నారు..…