Stock Market Crash : స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. చిన్న స్టాక్స్పై సెబీ చైర్పర్సన్ కఠిన ప్రకటన చేసిన తర్వాత కూడా.. అత్యాశకు గురైన వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
దేశంలో ప్రైవేటీకరణల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్ని సంస్థలు, బ్యాంకులను విలీనం చేసిన ప్రభుత్వం.. మరికొన్ని సంస్థలను, బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది.. ఇక, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేట్పరం చేసేందుకు వేగంగా అడుగుల�