విమాన ప్రయాణికుల కోసం బంపరాఫర్ తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్.. వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్.. మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు పేర్కొంది.. ఈ ఆఫర్లో దేశీయ విమానాలకు రూ. 2,023కు మరియు అంతర్జాతీయ విమానాలకు రూ. 4,999 నుండి విమాన ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.. 55 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా…