‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వస్తున్న ‘కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది, రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాపై కోర్టు స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సెన్సార్ బోర్డు వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమాలోని అభ్యంతరకర అంశాలను సరిగా పరిశీలించకుండానే సెన్సార్ బోర్డు అనుమతులు ఎలా ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో…