OYO యూజర్స్కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గుడ్న్యూస్ చెప్పింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి UIDAI ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓయోలో ఆధార్ ఫోటో కాపీల సేకరణను UIDAI నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, టెలికాం కంపెనీలు QR కోడ్ లేదా ఆధార్ యాప్ ఉపయోగించి డిజిటల్ ఆధార్ ధృవీకరణ కోసం UIDAI వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. READ…