Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియా కరోనా అప్డేట్ ..2219 మరణాలు
      #Top Story

      ఇండియా కరోనా అప్డేట్ ..2219 మరణాలు

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు త‌గ్గిపోయింది.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 92,596 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది.  ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో…
    • తూర్పు ల‌ద్ధాఖ్ బోర్డ‌ర్‌లో చైనా వైమానిక విన్యాసాలు…అప్ర‌మ‌త్త‌మైన భార‌త్‌…
      #Top Story

      తూర్పు ల‌ద్ధాఖ్ బోర్డ‌ర్‌లో చైనా వైమానిక విన్యాసాలు…అప్ర‌మ‌త్త‌మైన భార‌త్‌…

      గ‌త ఏడాది కాలంగా  తూర్పు ల‌ద్ధాఖ్ ప్రాంతంపై చైనా క‌న్నేసింది.  చైనా బోర్డర్లో భారీగా సైనికుల‌ను మోహ‌రిస్తూ రావ‌డంతో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి.  అదే స‌మ‌యంలో ఇరు దేశాల‌కు చెందిన సైనికుల మ‌ద్య బాహాబాహీలు జ‌రిగాయి.  ఈ దాడుల్లో ఇరు దేశాల‌కు చెందిన సైనికులు మృతి చెందారు.  తూర్పు ల‌ద్ధాఖ్ స‌రిహ‌ద్దుల నుంచి సైనికుల‌ను వెన‌క్కి తీసుకుంటూనే చైనా త‌న బోర్డ‌ర్‌ను ఆధునీక‌రిస్తు వ‌చ్చింది.  యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచేందుకు కాంక్ర‌ట్ నిర్మాణాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డ‌మే కాకుండా…
    • అన్‌లాక్‌ మొదలైంది..!
      #జాతీయం

      అన్‌లాక్‌ మొదలైంది..!

      కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్‌డౌన్‌ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్‌ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్‌ కర్ఫ్యూను…
    • కరోనాపై సెలవిచ్చిన నిత్యానంద.. తాను అక్కడ అడుగుపెడితేనే అంతం..!
      #Top Story

      కరోనాపై సెలవిచ్చిన నిత్యానంద.. తాను అక్కడ అడుగుపెడితేనే అంతం..!

      కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్‌ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు..…
    • అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.. దేశంలోనే తొలిసారి
      #జాతీయం

      అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.. దేశంలోనే తొలిసారి

      కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్‌ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్‌ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్‌ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్‌ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన…
    • భారత్ లో లక్షకు దిగువగా కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో లక్షకు దిగువగా కరోనా కేసులు…

      కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 86,498 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,03,702 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2123 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309 కి చేరింది. ఇక ఇదిలా…
    • అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు ప‌ట్టేది-ప్ర‌ధాని మోడీ
      #జాతీయం

      అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు ప‌ట్టేది-ప్ర‌ధాని మోడీ

      ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు అన్నారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ఆధునిక కాలంలో ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు.. గ‌త వందేళ్ల‌లో ఇదే అతిపెద్ద మ‌హ‌మ్మారి అన్నారు. క‌రోనాతో దేశ‌ప్ర‌జ‌లు ఎంతో బాధ అనుభ‌వించార‌న్న ఆయ‌న‌.. దేశ చ‌రిత్ర‌లో ఇంత మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఎప్పుడూ అవ‌స‌రం ప‌డ‌లేద‌న్నారు.. ఈ స‌మ‌యంలో దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని 10 రెట్లు పెంచామ‌ని వెల్ల‌డించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉప‌యోగించి ఆక్సిజ‌న్…
    • ఐపీఎల్‌పై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్‌పై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం

      ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికుల‌కు స్పెష‌ల్ కిక్‌.. అయితే, క‌రోనా వైర‌స్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.. స్టేడియానికి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోయినా.. హోం థియేట‌ర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామ‌న్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 14వ ఎడిషన్‌ను పూర్తిగా ముందుకు సాగ‌నివ్వ‌లేదు.. అయితే, మిగ‌తా మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబ‌ర్ 19 నుంచి మ‌ళ్లీ ఐపీఎల్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. మిగ‌తా టోర్నీ యూఏఈలో నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యానికి…
    • మ‌రోసారి జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని…
      #Top Story

      మ‌రోసారి జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  రోజువారి కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌ల నుంచి ల‌క్ష‌కు దిగివ‌చ్చింది.  వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్ప‌తి చేస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్ర‌య కూడా వేగంగా సాగుతున్న‌ది. విదేశాల‌కు చెందిన వ్యాక్సిన్‌లు ఇండియాకు రాబోతున్న త‌రుణంలో ప్ర‌ధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు.  ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌ధాని జాతి నుద్దేశించి ప్ర‌సంగించ‌బోతున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి, వ్యాక్సినేష‌న్ విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు…
    • 45 రోజుల త‌రువాత…ఢిల్లీలో మొద‌లైన సంద‌డి…
      #Top Story

      45 రోజుల త‌రువాత…ఢిల్లీలో మొద‌లైన సంద‌డి…

      గ‌త నెల‌న్న‌ర‌గా ఢిల్లీలో లాక్‌డౌన్ అమ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను అమ‌లు చేశారు. అయితే, ప్ర‌స్తుతం రాష్ట్రంలో కేసులు గ‌ణనీయంగా త‌గ్గాయి.  వంద‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమ‌తులు మంజూరు చేశారు.  ఉద‌యం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్ర‌యాణికుల‌తో ప‌రుగులు తీస్తున్నాయి.  50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి.  వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమ‌లు చేసిన స‌రి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్…
    ←1…604605606607608…619→

తాజావార్తలు

  • PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..

  • RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?

  • DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..

  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions