Gautam Gambhir: నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. గత కొన్ని నెలల కిందట టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యాఖ్య చేశారు. చిన్న ఫార్మాట్లో ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ అన్నదే లేదని, ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్లో పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించాలని గంభీర్ అన్నాడు. కొన్ని మ్యాచ్లు తన ప్లాన్ వల్ల చేతిలో నుంచి జారిపోయినా, ఈ విధానాన్ని మార్చే ఆలోచన…