పాకిస్తాన్ జరిగే మ్యాచ్కు…టీమిండియా కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. మెంటార్ అవతారమెత్తిన ఎంఎస్ ధోని…తన మార్క్ను చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ కేఎల్ రాహుల్…ఫుల్ ఫామ్లో ఉండగా…వార్మప్ మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. పేస్ బౌలర్లుగా బుమ్రా, మహ్మద్ షమీలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్లు కీలకంగా మారనున్నారు. తుది జట్టులో చోటు కోసం భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.…