Vijay Diwas 2024 : బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం పోరాడి పాకిస్థాన్పై గెలిచిన రోజు డిసెంబర్ 16, కాబట్టి ఈ రోజు భారతీయులకు చిరస్మరణీయమైన రోజు. ఆ రోజు యుద్ధం తర్వాత బంగ్లా తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. కాబట్టి భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేయడంతో, యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు. భారత్ పాకిస్థాన్ యుద్ధానికి కారణం ఏమిటి? ఈ బెంగాల్…