Pak praising India:ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ప్రజలు సాధారణ అవసరాలకు సంబంధించిన వస్తువులు కావాలి. పిండి, పప్పుల కోసం కూడా పాకిస్థానీ పౌరులు తహతహలాడే పరిస్థితి నెలకొంది.
భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో వచ్చిన యాడ్ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత ఇరుదేశాలు తలపడుతున్న సమయంలో బయ్ వన్, బ్రేక్ వన్ అంటూ వచ్చిన యాడ్ కు భారత…