మనదేశంలోని ప్రజలకు దేవుడిపై నమ్మకం ఎక్కువ.. అందుకే దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు.. ఒక్కోదేవాలయంలో ఒక్కో విధమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉంటాయి.. ఇక నవ రాత్రుల్లో అయితే అస్సలు చెప్పనక్కర్లేదు.. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చెయ్యడంతో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా ఇస్తారు.. ఎక్కడైనా ప్రస
భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి.. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.. ఎంతో గొప్ప మహిమ, పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాంటివాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ఒకటి.. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈ ఆలయంలో �