India vs England Semi-Final 2026: ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లగా.. ఈ రోజు రెండో సెమీస్ ఫలితంతో ఫనల్లో తలపడే జట్లు ఏవి? అనేది తేలిపోనుంది.. కాసేపట్లో 2026 టీ20 ప్రపంచకప్లో కీలక సమరం ముందుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్కు చేరుకునే అవకాశాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చరిత్రను పరిశీలిస్తే, ఈ వేదిక…