ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య 3 T20 అంతర్జాతీయ మ్యాచ్లు, 3 ODI మ్యాచ్లు జరుగుతాయి. ఈ పర్యటన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. వన్డే సిరీస్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్ ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన కోసం భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకుంటుంది. Also Read:Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్…