భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్…
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా, సల్మాన్ అఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భీకర పోరులో తలపడనున్నాయి. మరికాసేపట్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.…