ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు రెండో టెస్ట్ లో తలపడనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి టెస్ట్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే ఈ సిరీస్. దాంతో ఇందులో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి టెస్ట్ లో ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు ముందు జట్టులో చేరి.. జట్టు బలాన్ని మరింత…
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్…
రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండవ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ముందు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 70 సెంచరీలు నమోదు చేసాడు. అందులో కెప్టెన్ గా 41 శతకాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అన్ని ఫార్మటు లలో కలిపి అత్యధికంగా…
రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్…
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్…
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ గురించి బీవహారథ మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్గుప్తా మాట్లాడుతూ.. జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించాడు. ఈ రెండో టెస్టులో బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత జట్టు చివరి వరకు కష్టపడినా అది డ్రా గా ముగిసింది. కివీస్ జట్టు ఆఖరి బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో 4వ రోజు టీం ఇండియా డిక్లర్ చేసిన సమయం కంటే కొంచెం ముందు డిక్లర్ చేస్తే ఫలితం మరోలా ఉండేది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే దీని పై స్పందించిన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ……
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆట చివరి రోజు విజయానికి ఇండియాకు 9 వికెట్లు కావాల్సి ఉండగా… 8 వికెట్లు సాధించిన భారత బౌలర్లు ఆఖరి వికెట్ ను పడగొట్టలేకపోయారు. దాంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందించారు.…
న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు ప్రస్తుతం విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన శ్రేయర్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకం చేసాడు. ఇలా చేసిన మొదటి భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఇక తాజాగా ఈ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అయ్యర్ మాట్లాడుతూ… బ్యాటింగ్ కు ముందు కోచ్ రాహుల్…
భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై…