చాలా మంది నటులు పాత్రను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది పాత్రలో లోతుగా ఆలోచించి తిరస్కరిస్తారు. అలాగే, తమకు ఇష్టమైన నటులతో కలిసి పని చేయాలంటే మరింతగా ఆలోచిస్తారు. ఈ విషయంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా స్పష్టమైన వ్యక్తిత్వం చూపిస్తారు. వరుస సినిమాలకు సంగీతం అందిస్తున్న ప్రకాష్, తాజాగా తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్లో హాజరై ధనుష్తో తన అనుబంధాన్ని వెల్లడించారు.…
తన అద్భుత నటనతో తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్. ఇటీవల ఆమె బరువు పెరిగినప్పటికీ, నటనకి బరువుతో సంబంధం లేదని, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తున్న నటి. ధనుష్ సరసన నటించిన తిరు చిత్రంలో ఆమె పెరిగిన బరువుతో కూడిన లుక్కి కూడా ప్రేక్షకులు అనుకూలంగా స్పందించారు. అదే సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. Also Read : Prithviraj Sukumaran : కేరళవాడినైనా.. నేను భారతీయుడినే.. ఇప్పుడు…