భాగ్యనగరంలో అక్రమ నగదు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గోషామహల్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున హవాలా సొమ్ము పట్టుబడటం కలకలం రేపింది. బేగంబజార్లో డబ్బును డెలివరీ చేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ గొలుసుకట్టు అక్రమ లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.! గోషామహల్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు ₹77…