India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Surnames: భారతదేశంలో కొన్ని ‘‘ఇంటిపేర్లు’’ కలిగిన వారు ఎక్కువగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వంశపారంపర్యంగా వ్యాపారమే వారి వృత్తిగా మారింది. అలాంటి వారే దేశంలో అత్యంత సంపన్నమైన ఫ్యామిలీ బిజినెస్ని నిర్వహిస్తున్నారు. 2025 హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం, ‘‘అగర్వాల్’’, ‘‘గుప్తా’’ అనే ఇంటిపేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు ఇంటిపేర్లకు సంబంధించిన చెరో 12 కుటుంబాలు దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. Read Also: Whatsapp…