రూ.100 రీఛార్జ్ చేసినప్పుడు, UPI యాప్లు ప్లాట్ఫామ్ ఫీజు పేరుతో రూ.3-4 అదనంగా వసూలు చేస్తుంటాయి? ఈ అదనపు ఛార్జీ మొబైల్ రీఛార్జ్కు మాత్రమే పరిమితం కాదు. కొన్ని UPI యాప్లు క్రెడిట్ కార్డ్, విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వినియోగదారుల నుండి అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. UPI యాప్లు తమ ప్లాట్ఫామ్ను ఉపయోగించినందుకు మొబైల్ రీఛార్జ్, బిల్ చెల్లింపులపై ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. అయితే, ఎలాంటి అదనపు ఛార్జీని చెల్లించకుండా ఉండటానికి…