ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఇప్పుడు కుర్ర హీరోలకు అక్కలుగా, చెల్లెళ్ళు గా మారిపోతున్నారు. ఇప్పటికే ఈ కేటగిరీలోకి చేరిపోయింది భూమిక. ఖుషిలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ భామ అప్పటినుంచి కుర్రాళ్ళ గుండెల్లో మధు లానే గుర్తుండిపోయింది. ఇక కెరీర్ కొనసాగుతున్న క్రమంలోనే యోగా గురువు భరత్ ఠాకూర్ ని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే…