Republic Day : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న కర్తవ్య పథ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దీనితో పాటు 21 తుపాకుల గౌరవ వందనం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. భారతదేశ అభివృద్ధి, శక్తిని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. అయితే 21 గన్ సెల్యూట్ ఇచ్చే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇందులో నిజంగా 21 తుపాకులను ఉపయోగిస్తారా? సెల్యూట్లో ఏ ఫిరంగిని ఉపయోగించారో…