కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు మంచి గిఫ్ట్స్ ను ఇస్తుంటాయి. కంపెనీ వృద్ధిలో భాగమైన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా భావిస్తుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ యజమాని ఉద్యోగుల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. వచ్చిన లాభాల్లో అధిక భాగం ఉద్యోగులకు పంచారు. ఏకంగా రూ. 240 కోట్లు బోనస్ గా పంపిణీ చేశారు. అతను ఎవరో కాదు చైనీస్ బాస్ తన కంపెనీ లాభాలలో మూడింట రెండు వంతులను…