దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది.