కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏటీఎం వినియోగంలో పలు మార్పులను అమలు చేస్తున్నాయి. ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రకటించిన ఈ మార్పులు, నగదు ఉపసంహరణ పరిమితులు, లావాదేవీల ఛార్జీలు, యూజర్లు నగదును ఎలా ఉపసంహరించుకోవాలనే దానిపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. Also Read:Iran Israel War: యుద్ధం ముగింపుకు ఇరాన్ ఆరు షరతులు.. ట్రంప్ కు తీవ్ర హెచ్చరిక ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సి, ఏటిఎమ్ల నుండి…