Hasan Mahmud Record Against India: చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. బంగ్లా యువ బౌలర్ హసన్ మహ్మద్ దెబ్బకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరారు. 9.2 ఓవర్లలో 34 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్స్ కోల్పోయింది. పది ఓవర్లలోపే ముగ్గురు భారత స్టార్ బ్యాటర్లు పెవిలియన్కు పంపిన హసన్ మహ్మద్.. అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 17 ఏళ్ల…