సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) 18 పరుగుల తేడాతో గెలిచింది. ఫిల్ సాల్ట్ (78), రజత్ పాటీదార్ (53), విరాట్ కోహ్లీ (50) రెచ్చిపోవడంతో ముందుగా బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 5 వికెట్లకు 222 పరుగులకే పరిమితమైంది. రూథర్ఫర్డ్ (71 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. హార్దిక్ పాండ్య (40) రాణించాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇప్పటివరకు ఆడిన…