ఆంధ్ర రాష్ర్టానికి శ్రీవేంకటేశ్వర స్వామే ఆస్తి అన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. శ్రీవారి అనుగ్రహం లేకుండా తిరుమలలో ఏ కార్యక్రమం జరగదన్నారు. శ్రీవారిని సాక్షాత్కారం చేసుకున్న అన్నమయ్య,పురంధరదాసు,తరిగోండ వెంగమాంబ అంజనాద్రియ్యే తిరుమల అని చెప్పారు. వీరు చెప్పిన తరువాత కూడా ప్రామాణితలు కావాలని కోరడం సమంజసమా? రామజన్మ భూమిని నిర్దేశించిన చిత్రకూట్ పీఠాధిపతులు రామభద్రాచార్యుల వారు కూడా అంజనాద్రియ్యే హనుమంతుడి జన్మస్థలంగా నిర్దేశించారు. మరోవైపు హనుమంతుడి జన్మస్థలం నిర్దారణ కోసం కమిటీని ఏర్పాటు చేసాం…
ప్రపంచ పర్యావరణ సంరక్షణలో భాగంగా కరకంబాడి రోడ్డులో పదివేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని చెట్టు నాటారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన. అనంతరం జవహార్ రెడ్డి మాట్లాడుతూ… అంజనాద్రే హనుమంతుడి జన్మస్దలం. అన్ని వివాదాలు సర్దుకుంటాయి. టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాము. గోవిందానంద సరస్వతి వచ్చి చూపించిన సరైనా ఆదారాలు లేవు. ఇప్పటికి అంజనాద్రే హనుమంతుని జన్మస్దలం. దీనికి కంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపిస్తే అప్పుడు పునరాలోచన చేస్తాం… అప్పటి…