నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య మరో షాకింగ్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. Also Read : Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..…