జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Olympics India: వేరే దేశాలకు…
దేవుడికి పూజ చేసినప్పుడు ఏదొక పండును నైవేద్యంగా పెడుతుంటారు.. అయితే జామ పండును నైవేద్యంగా పెడితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా…
ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, యువత టైప్ 1 డయాబెటిస్తో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టైప్ 1 డయాబెటిస్ కేసులు ఉన్నాయి. ICMR నివేదిక ప్రకారం, దేశంలో డయాబటిస్తో బాధపడేవారి సంఖ్య గత మూడు దశాబ్దాలలో 150% పెరిగింది. షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశంలో భారత్ది రెండో స్థానం, డయాబెటిస్తో బాధపడుతున్న ప్రతి ఆరవ…