అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.. అంటే అక్కడ ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పేర్కొంది. 2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్గానే ఉంది.
విమానాల్లో ప్రయాణం చేయాలి అంటే టికెట్ కొనుగోలు చేసి తప్పని ప్రయాణం చేయాలి. రైళ్లలో మాదిరిగా బాత్రూమ్లలో, టీసీలకు కనిపించకుండా దాక్కోని ప్రయాణం చేయడం కుదరని పని. కానీ, ఓ వ్యక్తి టికెట్ లేకండా, ఎయిర్పోర్ట్ అధికారుల కళ్లుగప్పి 1640 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించాడు. విమానం ల్యాండింగ్ అయ్యాక ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి విమాన గ్రౌండ్ సిబ్బంది షాక్ అయ్యారు. Read: షేర్ మార్కెట్పై కనిపించని ఒమిక్రాన్ ప్రభావం… లాభాలతో… విమానం…