దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎస్టీ ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి అక్టోబర్ 2022లో రూ.1,51,718 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అదరడొగుతున్నాయి.. ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా ఏకంగా రూ. 1,43,612 కోట్లు వసూలు అయ్యాయి.. 2021లో అదే నెలలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 2022 ఆగస్టు నెల ఆదాయాలు 28 శాతం ఎక్కువ అని.. వరుసగా ఆరు నెలలుగా GST ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ వసూలు అవుతుందని ప్రకటించింది కేంద్ర ఆర్థికశాఖ.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ…
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గతనెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మార్చితో పోల్చితే ఏప్రిల్లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని…