బీహార్లోని షేక్పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది.
Hyderabad Crime Update: బాలాపూర్ గ్యాంగ్ స్టర్ మెంటల్ రియాజ్ హత్య కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆరు హత్య కేసులో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.