టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Earthquake : సాధారణంగా భూకంపం వస్తే జనాలు భయపడుతుంటారు. కానీ ప్రపంచంలో సగటున రోజుకు 1000 భూకంపాలు వచ్చే దేశం ఉంది .. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి.
సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు..
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్లో పర్యటనలో ఉన్నారు. నిన్నటి వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ దేశాల సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ నేరుగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు బయలుదేరి వెళ్లారు.
గ్రీస్ పడవ విషాదంలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను పాకిస్తాన్ అరెస్టు చేసింది. గ్రీస్ తీరంలో మునిగిపోయిన ఒక పడవలో సుమారు 300 మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
Greece: వలసదారులతో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. గ్రీస్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో 78 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. పెలోపొన్నీస్ తీరానికి సమీపంలోని పైలోస్ పట్టణానికి నైరుతి దిశలో 87 కిలోమీటర్లు దూరంలో అంతర్జాతీయ జలాల్లో పడవ బోల్తా పడిందని గ్రీక్ కోస్ట్గార్డ్ తెలిపింది.
గ్రీక్ తీరంలో ఓడ బోల్తా పడడంతో 17 మంది మృతి చెందారు. 100 మంది రక్షించబడ్డారు. పెలోపొన్నీస్ సముద్రంలో బుధవారం తెల్లవారు జామున పడవ బోల్తా పడటంతో 17 మంది వలసదారులు మరణించారని.
డబ్బుకోసం ప్రతి ఒక్కరూ క్షణమ్ తీరికలేకుండా పనిచేస్తుంటారు. ఇక వ్యాపారులు అయితే సరేసరి.. వారికి తినడానికి కూడా సమయం ఉండదు. ఇక అలాంటి ఒక వ్యాపారి అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు.. ఆ పొరపాటు విలువ అక్షరాలా రూ. 16 లక్షలు. ఒక్క రూపాయి కిందపడితేనే ఎవరు చూడకుండా జేబులో వేసుకొనే జనల మధ్య ఏకంగా రూ. 16 లక్షలను చెత్తకుప్పలో వేస్తే.. ఊరుకుంటారా..? ఎంచక్కా డబ్బుతో పరారయ్యారు.. అసలు అక్కడ ఏం జరిగింది.. అంతగా వ్యాపారి…