Meat Plant : పంజాబ్లోని డేరా బస్సీలోని ఫెడరల్ మీట్ ప్లాంట్లో శుక్రవారం మధ్యాహ్నం గ్రీజు ట్యాంక్ను శుభ్రం చేస్తున్న నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కూలీలు ఒకరి తర్వాత ఒకరు గ్రీజు ట్యాంక్లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.