చేతిలో డిగ్రీ పట్టా పడిందంటే చాలు.. ఉన్నత చదువుల కోసం చూసేవారు కొందరైతే.. మంచి ఉద్యోగం చేసుకుందాం అనుకునేవారు మరికొందరు.. కానీ, డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతి.. శ్మశానంలో ఉద్యోగం చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. ఇంతకీ.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆ యువతి.. ఎందుకు శ్మశానంలో ఉద్యోగం చేస్తోంది.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్ అనే యువతి..…