కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షలు లేకుండానే అన్ని క్లాసుల విద్యార్థులను ప్రమోట్ చేసిన సర్కార్.. చివరకు టెన్త్, ఇంటర్ విద్యార్థులను సైతం పాస్ చేయింది.. అయితే, గతేడాది టెన్త్ పాసైన విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గతేడాది టెన్త్ పాసైన విద్యార్థులకూ గ్రేడ్లు ఇవ్వనుంది ప్రభుత్వం.. గత ఏడాది టెన్త్ విద్యార్ధులందరూ పాస్ అని ప్రకటించిన సర్కార్.. పోటీ పరీక్షల్లో విద్యార్ధులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఆల్ పాస్ విధానాన్ని సవరించి.. గ్రేడ్లు ఖరారు…