కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం సబ్సిడీ పథకాలను తీసుకొస్తోంది. గాడిదల పెంపకానికి ఓ పథకం ద్వారా ఏకంగా రూ. 50 లక్షల సబ్సిడీని అందిస్తోంది. గాడిదలు లేదా గుర్రాల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల వరకు సహాయం అందిస్తుంది. గాడిదల సంఖ్య వేగంగా తగ్గుతోంది, కాబట్టి ప్రభుత్వం గాడిదలను జాతీయ పశువుల మిషన్ (NLM)లో చేర్చింది. ఇప్పుడు, గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకందారులు గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారు. ఏదైనా రాష్ట్రం గాడిద…
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది.. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు…